హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): హైటెక్స్.. జాతీయ, అంతర్జాతీయస్థాయి ప్రదర్శనలకు వేదిక. అనేక మంది ప్రముఖుల కుటుంబసభ్యుల పెండ్లి వేడుకలకు అడ్డా. అలాంటి హైటెక్స్ తొలిసారి రాజకీయ పార్టీ సమావేశానికి వేదికగా మారనున్నది. ఇందులో ప్లీనరీని నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది.
ప్లీనరీ షెడ్యూల్