హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్టీయూ టీఎస్ నుంచి బరిలో దిగనున్నట్టు సుంకరి బిక్షంగౌడ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యమ సమయం లో నల్లగొండ టీటీ జేఏసీ చైర్మన్గా పనిచేసి ఉపాధ్యాయ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు.