హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఎకో టూరి జం ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్డీఎఫ్సీ) ఎండీ డాక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు.
ఎకో టూరిజం అవకాశాలు, అభివృద్ధిపై టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది. టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్నాయక్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ పాల్గొన్నారు. ‘డక్కన్ వుడ్స్ -ట్రైల్స్’ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.