హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బేగంపేటలోని జ్యో తిబా పూలే ప్రజాభవన్ను ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించింది. ప్రజాభవన్లోని ని వాస భవనం ఆయన అధికారిక నివా స భవనంగా కొనసాగనున్నది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.