హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అటవీ సర్కిళ్లను ఆ శాఖ పునర్వ్యవస్థీకరించింది. అందుకు అనుగుణంగా జిల్లాలను కేటాయించింది. సర్కిళ్ల వారీగా సరిహద్దులు, ప్రత్యేక, పరిపాలన అధికార పరిధిని నిర్ణయిస్తూ శుక్రవారం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.