వరంగల్: చేపల కోసం వేశారు. బరువుగా ఉందని జాలరి దానిని తీశాడు. చేపలకు బందులు అందులో పెద్ద కొండ చిలువ దర్శనమిచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం ఆ జాలరి వంతయింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో జరిగింది.
మండలంలోని పానిష్ తండా చెరువులో చేపల కొసం వలవేశాడు. అయితే ఆ వలకు కొండ చిలువ చిక్కుకుంది. బరువుగా అనిపించడంతో ఆ జాలరి వలను నీళ్లలో నుంచి బయటకు తీసి చూస్తే.. గాలానికి కొండ చిలువ కనిపించిది. అయితే పాము నోటికి గాలం కుచ్చుకోవడంతో అప్పటికే అది చనిపోయి ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నది.