హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో కారణంగా తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదురొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, ఉపాధి కల్పన లక్ష్యంగా శుక్రవారం రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక వర్షాప్ నిర్వహించనున్నారు.