ముంబైకి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేసిన జాతీయస్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం బెస్ట్ ఫె్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్గా ఎంపికైంది.
దీనిని మహారాష్ట్ర జెన్కో ఈడీ డాక్టర్ నితిన్వాగ్ చేతుల మీదుగా సంస్థ ఏజీఎం కే శ్రీనివాసులు అందుకున్నారు. దీంతో రెండు పురసారాలు దక్కడంపై సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.