హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతూ గచ్చిబౌలిలోని కిమ్స్లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.