Telangana Assembly Elections | దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3167 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డి 6572, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 851, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3405 ఓట్లు పోలయ్యాయి. మూడు రౌండ్లలో కలిపి బీఆర్ఎస్ అభ్యర్థికి 9961 ఓట్ల ఆధిక్యం ఉంది.