హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నేత సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోరుట్లకు చెందిన పలువురు బీజేపీ నాయకులు గాంధీభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు