మంత్రి వేముల సమక్షంలో భారీగా టీఆర్ఎస్లోకి
వేల్పూర్, అక్టోబర్ 12: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలకు చెందిన సుమారు 300 మంది నాయకులు మంగళవారం వేల్పూర్లో మంత్రి సమక్షంలో గులాబీ కండు వా కప్పుకొన్నారు.