హుజూరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణం 2వ వార్డు లో నిర్వహించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్,2వ వర్డ్ కౌన్సిలర్ యాదగిరి నాయక్ , కౌన్సిలర్స్ ,టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.