ములుగు : సెల్ ఫోన్ కోసం ఓ వ్యక్తి 40 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ములుగు మండలం సర్వపురం గ్రామానికి చెందిన గడ్డం రామదాసు అనే వ్యక్తి సెల్ఫోన్ ఏవో కారణాలతో పోలీసుల వద్ద ఉంచుకున్నారు. కాగా, తన సెల్ ఫోన్ను తీసుకునేందుకు వెళ్దామంటే లాక్ డౌన్ రూపంలో ఆటంకం ఏర్పడింది. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సైకిల్పై వెళ్లాని నిర్ణయించుకున్నాడ. మండువేసవిలో సైకిల్పై ప్రయాణం చేసి ఎట్టకేలకు తన మొబైల్ను తీసుకొని రామదాసు సైకిల్పై తిరిగి ఇంటికి వెళ్లాడు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్