మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి నరహరి ప్రకటన
పాలకుర్తి, మార్చి 16: బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనాధికారిక సమితిని ఏర్పాటు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ప్రకటించారు. ఇది రాజకీయేతర సంస్థగా ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్కు చెందిన నరహరి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.