రంగారెడ్డి: జిల్లాలోని శంకర్పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వికారాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.