హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ అడ్మిట్కార్డులు మంగళవారం విడుదలయ్యాయి.
ఈ అడ్మిట్కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన వెబ్సైట్లో ఉంచింది. ఈ నెల 15 నుంచి సీయూఈటీ పరీక్షలు జరుగనున్నాయి.