వరంగల్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామివారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్