T SAT | హైదరాబాద్ : టీ శాట్(సాఫ్ట్నెట్) సీఈవోగా సీనియర్ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో వేణుగోపాల్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీ శాట్ సీఈవోగా సీనియర్ జర్నలిస్టు ఆర్ శైలేష్ రెడ్డి నియామకమైన సంగతి తెలిసిందే.