T SAT | టీ శాట్(సాఫ్ట్నెట్) సీఈవోగా సీనియర్ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో వేణుగోపాల్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
CS Review on T-sat, SoftNet | సాఫ్ట్నెట్, టీశాట్ కార్యక్రమాలపై వర్కింగ్ బాడీతో బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా