హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పాత్రికేయులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘పచ్చధనం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు. చిత్రంలో సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, శ్రీనివాస్రెడ్డి, విరాహత్ అలీ, టీఎస్పీఎస్సీ కారం రవీందర్రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు.