హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ముథోల్ అసెంబ్లీ నియోజవర్గానికి బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీ సభ్యులను ప్రకటించారు. సమన్వయ కమిటీలో రమాదేవి, లోలం శ్యాంసుందర్, విలాశ్ గాదేవర్, డాక్టర్ కిరణ్ కమ్వేవర్ ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గంలో అన్ని స్థాయిల కార్యకర్తలు, నాయకుల సమన్వయం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనున్న