సిద్దిపేట, మే 10: సిద్దిపేటకు చెందిన ప్రముఖ దంత వైద్యుడు అరవింద్కు అరుదైన గౌరవం దక్కింది. డెంటిస్ట్ ఫైనల్ పరీక్షలకు ఎగ్జామినర్గా విధులు నిర్వర్తించేందుకు రావాలని ఆఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ రువాండా డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అబ్రహాం ఆహ్వానం ఈ మేర కు 15న వెళ్లనున్నారు. ఆహ్వానం అందుకున్న అరవింద్కు మంత్రి హరీశ్రావు అభినందించారు.