తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సిరులు పండించిన రైతాంగం కాంగ్రెస్ పాలనలో కన్నీ ళ్లు పెడుతున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొ న్నారు. గురువారం ఆయన పెద్దలింగాపూ�
అభివృద్ధిని చూసి ఓటెయ్యండని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. బుధవారం గాలిపెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన ఆయనకు బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.