సంగారెడ్డి : తెలంగాణ సర్కార్ బతుకమ్మ పండుగకు ప్రభుత్వ సారెగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుందని, ఇబ్బందులు తలెత్తకుండా వాటిని పంపిణీ చేయాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచిం�
నిజామాబాద్ సిటీ : ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లా పర�