మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలు రాశారు. సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంకు రాసి
చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో నీటి గోస తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మ ధ్యా హ్నం భోజనం చేసేందుకైనా నీళ్లు లేక తిప్పలు పడుతున్నా రు.