మండల పరిషత్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక పరిశీలనలో భాగంగా మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్చైర్మన్ ధనావత్ బీకూనాయక్ అన్నారు. గురువారం భువనగిరిలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ �