నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ కంచర్ల అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం జరి�
గోదావరి నదిపై భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు విమర్శించారు. నేషనల్ హైవేస్ అధికారులతో ఎంకెన్నాళ్
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలని భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ, పెనగడప గ్రామాల్లో �
నూతన సంవత్సరంలో మరిన్ని ఆశలతో ముందుకు వెళ్దామని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో కేక్ కట్ చేసారు.