అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ జడ్పీటీసీ తన్వి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దషాపూర్లోని ఎ