క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీవోలు పోతుల అపర్ణ, దాసరి ఉమామహేశ్వరి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘి క సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెల�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక