Collector Hanumantha Rao| జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విడుదల చేశారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 53 రోజులు కాగా.. వీటిలో ఇంచుమించు 45 రోజుల పని దినాలున్నాయి. ఈ రోజుల్లో పట్టుమని నాలుగు పాఠశాలలు కూడా డీఈవో పర్యవేక్షణ జరపలేదంటే ఆయన పనితీరుకు దర్పణం పడుతుంది. జిల్లాలో 365 ప్రాథమిక
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య చెప్పారు. గురువారం మండలంలోని పొనకల్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జయశంకర్�
తెలంగాణలో సర్కారీ విద్య కొత్త పుంతలు తొక్కుతుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని మహారాష్ట్రలో మాత్రం తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ బడుల మూసివేతకు రంగం సిద్ధమైంది! 20 మంది కంటే తకువ విద్యార్థులున్న ద�