జీలుగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి రైతు వేదికలో గురువారం సబ్సిడీపై జీలుగ, పెద్దజ�
జీలుగ విత్తనాల కోసం రైతులు బుధవారం రామాయంపేటలోని రైతు సేవాకేంద్రం, వ్యవసాయ కార్యాలయం, దుకాణాల్లో బారులుతీరారు. పదేండ్లుగా లేని ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే చుక్కలు చూపిస్తు�