బెయిల్ పిటిషన్లను రెండు వారాల్లో పరిషరించాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పిటిషన్లను విచారించి బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాసర్ర�
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిని గురువారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి హాజ రు కాగా, అనారోగ్యం కారణం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైడ్రామా నడుస్తున్నది. వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీ