నందిగామ : రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో నూజీవిడు పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెంద�
కోట్పల్లి : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్(47)