ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పురుషుల 25మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగం ఫైనల్లో యువ షూటర్ యోగేశ్సింగ్ 572 పాయింట్లతో పసిడి పతకంతో మెరిశాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా యోగేశ్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఉన్న