ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో ఓ బైకర్పై ఆర్టీసీ బస్సు డ్రైవర్ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన రెండు బస్సులు