హైదరాబాద్ యువ క్రికెటర్ వుట్కూరి యశ్వీర్ గౌడ్ భారత అండర్ -19 జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెల శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం జూనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన జట్టులో 18 ఏండ్ల ఆ�
రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువ క్రికెటర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఊట్కూరు రాజ్కుమార్, వాణి దంపతుల కుమారుడైన యశ్వీర్ గౌడ్ తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు