కోనరావుపేట మండల వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలాల్లో వరినాట్లు వేయడంలో బిజీబిజీగా మారారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వచ్చి న
కొత్తపాతల మేళవింపు పనులతో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్క వానకాలం పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతుండగా, మరోపక్క యాసంగి సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడంతోపాటు పొలాలకు నీళ్లు పెట్టి నా