Myanmar prison:మయన్మార్ రాజధాని యంగూన్లో ఉన్న ఇన్సెన్ జైలులో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ
మయన్మార్లో ఆగని హింస | మయన్మార్లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటిక�