ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.
దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్, 125 ఎఫ్1 హైబ్రిడ్ స్కూటర్లపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మిగత వాహనాలకు కూడా వర్�
ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�