రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్�
ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని
కుల వృత్తిదారులకు లక్ష రూపాయల మంజూరు నిర్ణయాన్ని హర్షిస్తూ పట్టణంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వృత్తిదారులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకునే