ఏ సమయంలో ఎందరు ఇంటికి వచ్చినా కాదనకుండా, లేదనకుండా స్వయంగా తనే వండి, వార్చి అన్నార్తుల ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ ‘డొక్కా సీతమ్మ’. ఈమె కథ వెండితెరకెక్కించే ప్రయత్నంలో వివాదం నెలకొన్నది. ఈ విషయం గురించి హై
దేశంలో కలవ రపెడుతున్న ఘటనలపై కవులు, రచయితలు మేలుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్