ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న మల్లయుద్ధ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ముకేశ్గౌడ్ స్మారక రెజ్లింగ్ టోర్నీలో ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం జరిగిన పురుషుల 55 కిలోలు, 60కిలోలు, 66 కిలోల విభాగపు పో�
జూబ్లీహిల్స్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక రెజ్లింగ్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నది. యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న పూజా నిత్లేకర్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీ