తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్.. జాతీయ రెజ్లింగ్ సంఘం(డబ్ల్యూఎఫ్ఐ)ను అభ్యర్థించాడు. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో నిర్దేశిత బరువు కంటే ఎ�
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత మల్లయోధుల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. 1952లో కేడీ జాదవ్ చారిత్రక కాంస్యంతో మొదలైన రెజ్లింగ్ పతక ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతున్నది.