వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ భారత రెజ్లర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగింది. పారిస్ ఒలింపిక్స్ బెర్తులను నిర్ణయించే ఈ టోర్నీలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు ఫ్రీస్టయిల్ రె�
వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్ నిషా దహియా పారిస్ ఒలింపిక్స్లో ఐదో బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇస్తాంబుల్ వేదికగా శుక్రవారం ముగిసిన మహిళల 68 కేజీల విభాగంలో నిషా..