ద్వీపం… చుట్టూ నీరు.. మధ్యలో భూమి. ప్రకృతి రమణీయ దృశ్యాలు.. పర్యాటకులకు స్వర్గధామాలు.. అత్యంత అభివృద్ధి చెందినవి కొన్ని, నాగరిక ఆనవాళ్లను దరిచేరనీయకుండా తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నవి మరికొన్ని.. ఒకే �
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
దేశీయ స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ పిడుగు పడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచీలపై తాజాగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం భా�
దేశంలో ఒక రకమైన సంధి దశలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు.. ఆ ఫలితాలు ప్రజలకు మేలు చేయాలని ఆశించారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో ఏం మార్పులు వస్తాయనేది ప్�