ఒకనాడు సిరిశాలగా ఉన్న సిరిసిల్ల.. సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారి తిరిగి స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం వివక్షతో కార్మి�
ఒడిశా నుంచి వలస వచ్చిన యువకులు భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ కాలనీ ఇన్స్పెక్టర్, స్థానికుల కథన