పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి వివేక్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను జీరో చేయడమే తమ లక్ష్యమని, యాజమాన్యాలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు.
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.