స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు చేసింది. 90 ఏండ్ల మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు (603) నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది.
Womens Test cricket: మహిళా క్రికెటర్లు కొత్త రికార్డు నెలకొల్పారు. హయ్యస్ట్ టీమ్ స్కోరు చేశారు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 603 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. షఫాలీ డబుల్ సెంచరీ చేసింద�
Womens Test cricket: షఫాలీ వర్మ, స్మృతీ మందాన కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ ఇద్దరూ తొలి వికెట్కు 292 రన్స్ జోడించారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ రికార్డు నమోదు అయ్యింది. షఫాలీ డబుల్ సెంచరీ వై�
మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అనాబెల్ సథర్లాండ్ (256 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది. అనాబెల్ 248 బంతుల్లో ద్విశతకం నమోదు చేసుకుంది.
సొంతగడ్డపై ఇంగ్లండ్ను మట్టికరిపించి.. రికార్డు విజయం ఖాతాలో వేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా ఏకై