చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి అభిమానులను అలరించనున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నా�
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women's T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.